రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందకపోవడంతో.. వైద్యానికి డబ్బుల్లేక రోజుకొక గుండె ఆగిపోతున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా.. ఈనెల 29న అమరచింత గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.