AK47OnOCT2nd | Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Kgf Chapter-2 OTT | కన్నడ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘కేజీఎఫ్’. 2018లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనిక కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 తెరకెక్కింది. ఎప్రిల్ 1