పవిత్ర ధనుర్మాసం సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన వైష్ణవాలయాల్లో స్వామి ఉత్త
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�