శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘గ్రేప్ ఫెస్టివల్' (ద్రాక్ష పండుగ)కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
కూరగాయలు, పండ్లు ఎకువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు అవసరమైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై పరిశోధనలు అవసరం ఉన్నాయని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ) వైస్ చాన�