2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్ర
నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం-2024కు కథా రచయిత్రి శ్రీఊహ రచించిన ‘బల్కావ్' కథల సంపుటి ఎంపికైంది.
కొవిడ్ ప్రబలిన రోజులవి. కామారెడ్డి దగ్గర్లోని ఓ పల్లె. అక్కడ ఓ పాతికేండ్ల యువతి భర్తను కరోనా కబళించింది. ఇద్దరు పిల్లల ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. భర్త బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బుందో కూడా ఆమెకు తెలియదు. ఎ