‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.’ అని చలం మహా ప్రస్థానానికి రాసిన ముందుమాటలో చెప్తాడు. తను వ్యక్తిగతంగా వంపి ప్రపంచానికి పంచడం ఒక పద్ధతి. తన ముందు జరుగుతున్న అనేక విషయాల
కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. కళాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. జీవితాన్ని సౌందర్యీకరిస్తుంది. ప్రతి కవికీ ఓ పుట్టుక ఉంటుంది. తనదైన నేపథ్యం ఉంటుంది. జీవితానుభవ సంపద కవిత్వంలోకి తొంగి చూస్�
సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్�