Sri Ranganathaswamy Temple | జియాగూడ శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రంగనాథస్వామి రథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. రథోత్సవానికి మందు శ్రీ దేవి భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ న్యాయవాదులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదుల గ్రం థాలయం, సాక్షుల గదులను ఆయన ప్రారంభించారు.
అందోల్లోని భూనీలా రంగనాథస్వామి ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహించగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ సభ్యుల�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శనివారం) తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశ