తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా �
వేసవిలో అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు బాటసారులకు, ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. వివిధ పనుల కోసం పల్లెల నుంచి మండల కేంద్రాలు, �