వేద సంరక్షణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత చతుర్వేద స్మార్త పరీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వేదసంరక్షణలో భాగంగా �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో కొద్ది రోజులుగా �