శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యక�
Sri Lankan Navy | భారత్కు చెందిని ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ ఆదివారం అదుపులోకి తీసుకున్నది. మత్స్యకారులతో పాటు రెండు పడవలను సైతం స్వాధీనం చేసుకున్నది. పట్టుబడిన మత్స్యకారులు తమిళనాడులోని రామనాథపురానికి
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం
చెన్నై: తమిళనాడుకు చెందిన 23 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. నాగపట్నంకు చెందిన ఈ మత్స్యకారులు ఈ నెల 11న చేపలవేట కోసం రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును
కొలంబో : శ్రీలంక భూభాగం జలాల్లో అక్రమంగా చేపల వేట కొనసాగించిన 54 మంది భారత జాలర్లను శ్రీలంకన్ నేవీ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా చేపలకు ఉపయోగించిన ఐదు బోట్లను సీజ్ చేశారు. సాధారణ పెట్రోలింగ్లో భా�