దుబాయ్ దేశంలోని ఓ కంపెనీలో ఇండియాలోని తెలంగాణ ప్రాంత నిజామాబాద్ రూరల్ మండలంలోని మారుమూల పల్లె అయిన లింగితండా కు చెందిన అబ్బాయి, శ్రీలంక దేశానికి చెందిన అమ్మాయి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు.
ప్రేమ ఎల్లలు దాటిం ది. దేశాలు దాటిపోయింది. శ్రీలంక అమ్మాయి, జగిత్యాల జిల్లా అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి (పడమర) గ్రామానికి చ�