దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవార్లు పలు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో భాగంగా భద్రకాళీ అమ్మవారు దుర్గా అలంకరణలో భక్తుల�
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.