దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించ
నాగర్కర్నూల్ జిల్లాలోని ఏటీఆర్ (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. దాదాపు 2,611 చదరపు కి లోమీటర్ల మేర అడవి విస్తరించి ఉన్నది. 1,983 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర