ప్రైవేటు బస్సులో తరలిస్తున్న బంగారం పట్టుబడటం కలకలం రేపుతున్నది. బస్సులో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తుండగా 14 కిలోల బంగారం బిస్కెట్లు దొరికాయి. బళ్లారికి చెందిన రాజేశ్ సంచిలో కళ్లు చెదిరే రీతిలో...
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.