పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 -11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆరు పేపర్ల విధానం అమలవుతుండడం, పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సా ధించేందుకు,
పుట్టింది మొదలు మరణించేవరకు మనిషి జీవితం నిరంతర సంఘర్షణల మయం. అలాంటి జీవితంలో వివిధ దశల గురించి మనిషి ఆలోచన ఎలా ఉంటుందనే దానిని కవి పెన్నా శివరామకృష్ణ ముక్తక లక్షణంతో, నాలుగు పాదాలలో ప్రతీకాత్మకంగా చిత్
గాంధీజీ ఆలోచనలు, ఆశయాల గురించి 27 మంది ప్రసిద్ధ వ్యక్తుల మనోగతానికి అక్షర రూపం ‘గాంధీయే మార్గం’ రెండో భాగం. ఇటీవలే వెలువడిన ఈ పుస్తకంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రామచంద్ర గుహ, విద్వాన్ విశ్వం