ప్రముఖ బిలినియర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంగారక గ్రహం(మార్స్)పైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్తామని, ఈ మేరక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
మరో మూడు నాలుగేండ్లలో అంగారక గ్రహంపై స్పేస్క్రాఫ్ట్ను స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేస్తుందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. విశ్వ రహస్యాలు తెలుసుకునేందుకు స్పేస్ ఎక్స్ పరిశోధనల�
Dennis Tito:అంతరిక్ష పర్యాటకుడు డెన్నిస్ టిటో తన భార్య అకికోతో కలిసి చంద్రుడిని చుట్టి వచ్చేందుకు ప్లాన్ రెఢీ చేశాడు. స్పేస్ఎక్స్ చేపడుతున్న మూన్ జర్నీ కోసం డెన్నిస్ టిటో అప్పుడే సీటు బుక్ చేసుకున్నార