కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�
మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సోమవారం ఎస్పీ వినీత్ గంగన్న మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకార
పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయమని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్న 250 మంది ఎస్సై, కానిస్టేబుల్ పోలీస్ ఉద్�