నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మందిని శనివారం ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించార�
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రివార్డు డీడీలను అందజేసి మాట�
ములుగు జిల్లా వాజేడు పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు ని ర్వర్తిస్తున్న రుద్రరాపు హరీశ్(30) సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ని మండపాక గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరియాడో రిసార్ట్స్లో గది నంబర్