పేరుకు మాత్రం వాళ్లు పోలీస్ బెటాలియన్లోని కానిస్టేబుళ్లు.. చేయాల్సి వస్తున్నవి మాత్రం కూలీ పనులు. మట్టి మోయాలి. గడ్డి పీకాలి. లేదంటే, డ్యూటీ పేరుతో దూర ప్రాంతాలకు వేసి సెలవులు లేకుండా 10 రోజులుపాటు విధుల�
మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం పోలీసులు రూ.35లక్షలు విలువ చేసే 140.585 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే
మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ను తరిమేద్దామని, నల్లగొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స
పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను సత్వరమే పరిషరించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు �
ప్రజా సమస్యల పరిషారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.