ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు.