మూసీ గేట్లు| ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగ�
మరింత కఠినతరం | సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్
సూర్యాపేట : సూర్యాపేటలో కబడ్డీ స్టేడియం కూలిన ఘటనపై ఎస్పీ భాస్కరన్ స్పందించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చున్న కారణంగానే గ్యాలరీ కూలిందని చెప్పారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ �