సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒగ్గి సిద్ధన్న.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు తీసుకువచ్చి ఇంట్లో అక్రమం గా నిల్వ చేశాడు.
జన్యు సవరణ పంటలకు చైనా ఆమోదం తెలిపింది. చైనాకు చెందిన షెన్డాంగ్ షున్ఫెంగ్ కంపెనీ జన్యు సవరణ సోయాబీన్ పంటకు అనుమతులు పొందింది. ఐదేండ్లకుగానూ అనుమతులు పొందిన ఈ కంపెనీ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళి�
Soybean seeds | జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్ విత్తనాలు (Soybean seeds) పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.