కారాగారాల్లో నాణ్యమైన సాంకేతిక విద్య అందించడం ఎంతో అవసరమని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించి, ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు కోసం జరుగుతున్న మౌలిక వసతుల అభివృ
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
రాష్ట్ర నూతన డీజీపీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త డీజీపీ పోస్టు కోసం ఐదుగురి పేర్లతో ప్రతిపాదనను సోమవారం కేంద్రానికి పంపనున్నది.