మండలంలోని దోడంద గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువ రైతు తుంరం ధాను తనకు వచ్చిన విభిన్న అలోచనతో ఆదివారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్ కల్టివేటర్ పై వ్యవసాయ కూలీలను కూర్చోబేట్టి సరతల�
వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు
వానకాలం సీజన్కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒ