తమిళనాడులోని తేనీకి చెందిన 31 ఏండ్ల భారతీయ-అమెరికన్ మహిళ వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నగర మేయర్ ప్రైమరీ బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక�
శ్రీలంక రత్నపురలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే తొలి దక్షిణాసియా పారా త్రోబాల్ టోర్నీకి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన మాంకాల రాజశేఖర్ ఎంపికయ్యాడు.