కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను రీ షెడ్యూల్ చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి లీగ్ను తిరిగి ప్రారం
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తాడన్న అంచనాలకు ఫుల్స్టాప్ పడింది. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయకూడదని ఏబీ నిర్ణయించుకున్�
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది.
ముంబై: ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఇరగదీసిన ఏబీ డివిలియర్స్ తాను రిటైర్మెంట్ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించాడు. నేషనల్ టీమ్లో చోటు దక్కితే
దక్షిణాఫ్రికాపై పాక్ జయభేరిసెంచూరియన్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్య�
జొహన్నెస్బర్గ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా రెండో టీ20లో పాకిస్థాన్ను చిత్తుచేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో ఆర�
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. టీ20ల్లోనూ బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో పాక్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. మార్క్మ
ఫఖర్ రనౌట్పై వివాదం జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ రనౌటైన తీరుతో క్రీడాస్ఫూర్తి అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 193 పరుగుల
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (
సౌత్ ఆఫ్రికా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారంలో �
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�