జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాంపూర్(కలాన్) గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించా�
అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు.
అధికారులు ఇష్టారాజ్యంగా జొన్నలు కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. మంగళవారం మనూరు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి ర
జిల్లా వ్యాప్తంగా పలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం జొన్నల కొనుగోళ్లను ప్రారంభించి, మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 చొప్పున సేకరిస్తున్నది. అక్రమాలకు అవకాశం లేకుండా కొనుగోళ్లు జరపాల్సిన అవసరం ఉందని రైతు స
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకున్నది. ఈ ఏడాది యాసంగిలో 79 వేల ఎకరాల్లో రైతులు జ�