Asia Cup : ఆసియా కప్ టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. పొట్టి ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీ సెప్టెంబర్ 9న మెగా టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం ఇరుదేశాలు ఉప్పు నిప్పులా ఉన్న సమయంలో దాయాదుల మ్యాచ్ గురించి ప్రచారం చ
భారత దేశానికి చెందిన స్పోర్ట్స్ ఛానెల్ సోనీ స్పోర్ట్స్ ఈ ఏడాది భారీ ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గ్లోబల్ రైట్స్ దక్కించుకుంది. మనదేశానికే చెందిన డిస్నీ స్టార్తో పోటీ పడి
శ్రీలంక క్రికెట్ బోర్డును భారీ ఆదాయంపై కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా హక్కులను రికార్డు ధరకు అమ్మడం కోసం బిడ్డర్స్ను ఆహ్వానించింది. మీడియా హక్కుల ధరను రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మ�
ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ �