ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్ వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం స్థానికులు దాడి చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఒక నగరంలో లాక్డౌన్ విధించారు. రాజధాని కోల్కతాకు 20 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్పూర్