ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటుచేసుకున్నది. గోపాలపేటకు చెందిన పిట�
మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మ�