Son killed her mother | నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమన�
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. కుమారుడు ధనుంజయ్ దాడిలో తండ్రి బత్తుల తిరుపతి(50) అక్కడికక్కడే మృతిచెందాడు.
యూపీలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ప్రయాగ్రాజ్లో కాల్చిచంపారు. వైద్య�