భూమి గుణం, దాని సారం తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే రైతన్న పంట పండుతుంది. మంచి దిగుబడి వచ్చి, లాభాల బాట పట్టే అవకాశముంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా రెండు సీజన్లలో దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి పం�
రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో సాగు చేసే పంటలో దిగుబడి చాలావ
వ్యవసాయంలో పెట్టు బడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. వాస్తవానికి 90 శాతం రైతు లు పంటకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోకుం డానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబ�
అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్ష�