నిత్యం శీతల పానీయాలను వినియోగించడం వల్ల ఎముకలు పెళుసుగా మారుతాయని ఆర్థోపెడిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రమంగా ఇది 40-50 ఏండ్ల వయసు వారిలో బీఎండీ (బోన్ మెటీరియల్ డెన్సిటీ) తగ్గుదలకు దారితీస్తుందన
సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన రఫీక్ అచేతనంగా పడిపోయాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు భరత్ కూడా ఆ కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు.
Areez Pirojshaw Khambatta of Rasna:రస్నా సాఫ్ట్ డ్రింక్ కంపెనీ చైర్మెన్ అరీజ్ ఫిరోజ్షా కంబట్టా ఇవాళ కన్నుమూశారు. రస్నా గ్రూపు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఫిరోజ్షా కంబట్టా వయసు 85 ఏళ్లు. రస్నా ఫౌండేషన్త