కాంగ్రెస్ పార్టీ లో చేరలేదనే నెపంతో సొసైటీ చైర్మన్లను తొలగిస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ప్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ నిరాకరించింది.