ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై బీజేపీ విష సంస్కృతికి బీజం వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భౌతిక దాడులకు తెరతీసింది. తప్పుమీద తప్పు అన్నట్టు ఒకే రోజు మూడు చోట్ల దాడులకు తెగబడి అరాచకం సృష్టించింది. నగర�