విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకుని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ ఇనిస్టిట్యూ�
మంచి కవిత్వం కాలాన్ని దాటి ప్రయాణిస్తుంది. అది ఒక సంఘటనకు స్పందనగా పుట్టినా, మనిషి అంతరంగాన్ని తాకగలిగితే ప్రతి కాలంలోనూ కొత్త అర్థాలను సంతరించుకుంటుంది. కవి వారాల ఆనంద్ రాసిన ‘మానేరు తీరం’ అలాంటి అరుద
విద్యా బోధన ద్వారానే సామాజిక చైతన్యం తెలుస్తుందని ఎంఈఓ జయరాజు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రావోజీతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఊడుగు సుధాకర్ రావు, అనిత దం�