ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్లో నాలాలపై హైడ్రా దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ లోపల వరకు నాలాల విస్తరణ, సమాంతర డ్రైయిన్ నిర్మాణం అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చ
గ్రేటర్లో వరద ముంపు నివారణకు తీసుకుంటున్న ఎస్ఎన్డీపీ పథకం ఆదర్శనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు చెందిన తొమ్మిది మందితో కూడిన ఐఏఎస్ల బృందం కొనియాడింది.