స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు కేసులో రాజకీయ నేతలెవ్వరికీ సంబంధాలు లేవంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసిన కొద్ది గంటలకే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకల�
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన తనయుడు హర్షారెడ్డి నివాసాలపై శుక్రవారం జరిగిన ఈడీ సోదాలు ఓ స్మగ్లింగ్ కేసుకు సంబంధించినవేనన్న వాదన ఒకటి వినిపిస్తున్నది.
ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.