Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్లో సందడి చేశారు.