చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 15 సిరీస్లో భాగంగా విడుదల చేయనున్న ఈ ఫోన్లు అడ్వాన్స్డ్ కెమెరా స్మ�
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ మరోసారి సత్తాను చాటింది. ప్రస్తుత పండుగ సీజన్ తొలి విడుతలో కంపెనీ మొబైళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. రాష్ట్ర మార్కెట్లోకి రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ను పరిచయం చేసింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్