ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది.
విపత్తు సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం’ను పరీక్షించింది. దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్ఫోన్ యూజర్లకు ‘ఎమర్జెన్సీ అలర్ట్' అంటూ గురువారం సందేశ