చిరు వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ పన్ను నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బేకరీలు, కిరాణా దుకాణాలు, టీ షాపులు బుధవారం టీ, కాఫీ, పాలు వంటి వస్తువుల అమ్మకాన్ని నిలిపివేశాయి.
రోడ్డు విస్తరణ పనుల్లో తమకు అన్యాయం చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో గురువారం చిరువ్యాపారులు రోడ్డెక్కారు. ప్రజా పాలన అంటూనే పెద్దోడికి ఒకలాగ.. పేదోడికి మరోలాగా అధికారులు వ్యవహరిస్తున్నార�
కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియాలో ఉన్న డబ్బా కొట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహిం�