ప్రతిష్టాత్మక బిల్లీజీన్ కింగ్ కప్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి మొదలుకానున్న ప్లేఆఫ్స్లో మొత్తం 21 దేశాలు ఏడు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి.
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం నిర్ణ
ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.
న్యూఢిల్లీ: జాతీయ కోచ్ ఆర్కే శర్మ తనతో అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు మేటి మహిళా సైక్లిస్ ఆరోపణ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. దీంతో స్లోవేనియా టూర్లో ఉన్న స