నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఆరుగురి కోసం 58 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నా వారి ఆనవాళ్లు �
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 8 ఏసీ అంబులెన్స్లు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ వాహనాలు శుక్రవారం మధ్యరాత్రి అక్కడికి చేరుకున్నాయి. వాటిలో సిబ్బంది ఎవరూ లేరు. ఫ్రీజర్ మాత్రమే పెట్టుక
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. తోటి కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో అక్కడంతా విషాదవాతావరణం నెలకొంది. దోమలపెంట వద్ద కార్మికుల దయనీయ పరిస్థితిని త�