దోమలపెంట ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 58రోజులుగా రె స్క్యూ సిబ్బంది మృతదేహాల కోసం అన్వేషణ చేస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. టన్నెల్లో డేంజ�
SLBC Rescue operation | శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం మూడు షిఫ్ట్లుగా రెస్య్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వెల్లడించారు.