ఫ్రీ ట్రేడింగ్ లింక్స్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ ఆశచూపి రూ.1.05కోట్లు కొట్టేసిన ఆరుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చైనాక
తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించుకుని మూసారాంబాగ్ డివిజన్ సలీంనగర్లో అక్రమంగా నివాసముంటున్న ఇద్దరు బంగ్లా దేశీయులను, వారికి సహకరించిన మరో నలుగురిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల�
మహారాష్ట్ర కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.4లక్షల విలువ చేసే రూ.6.47 కేజీల గంజాయిని స్వాధీనం చే సుకు�
వరంగల్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్ | నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగ�