మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ముంబై: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తాను గోవా వెళ్తున్నట్లు మీడియాతో అన్నారు. ఎన్సీపీ న�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపపై కొట్టి ఉండేవాడినంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే �
ముంబై: శివసేన మునుపటి కంటే బలంగా ఉద్భవించిందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కొం
ముంబై: నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. నేడు భారత్ దుస్థితిని చూసి చిన్న దేశాలు సహాయాన్ని అందిస్తుండగా మరోవైపు మో
ముంబై: పోలీస్ అధికారి సచిన్ వాజ్ను గతంలో బాంబే హైకోర్టు 16 ఏండ్లు సస్పెండ్ చేసిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన సస్పెన్షన్ రద్దు చేయాలని శి�
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర