పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
చరిత్ర పరిశోధన కథ లాంటిది. నేల పొరల్లో, శిథిలాల మధ్యలో, కొండ గుట్టల్లో, శాసనాల్లో, అక్షరాల మధ్యలో దాన్ని వెతుక్కొని కాలం కథను చెప్పాల్సి ఉంటుంది. తొలి కాకతీయుల కథ అలా పరిశోధించి రాయాల్సిందే.