సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని కాంగ్రెస్ పాలకులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం భగ్గుమంటోంది. వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై ‘సీతారామ’ నిర్మించి అక్�
నాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు నీటి కుట్రలకు నిదర్శనంగా మిగిలాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అంతర్రాష్ట్ర, మరొకటి వన్యప్రాణి అటవ