సాగు చేసే రైతులకే రైతుభరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో, రైతువేదికల్లో రైతుల అభిప్రాయం సేకరించినట్లు
పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సీతారామ, లక్ష్మణమూర్తులకు పవిత్రారోపణం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఆశీనులను చేసి